abdul jabbar

    భోపాల్ గ్యాస్ బాధితుల కోసం పోరాడిన అబ్దుల్ జబ్బర్ కన్నుమూత

    November 15, 2019 / 02:33 AM IST

    1984 భోపాల్ గ్యాస్ విషాదంలో 20,000 మంది బాధితులకు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం కోసం పోరాడిన సామాజిక కార్యకర్త అబ్దుల్ జబ్బర్ కన్నుమూశారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్ర�

10TV Telugu News