Home » abhishekam
పాకిస్థాన్ లోని రావి నదితో పాటు 155 దేశాల నుంచి సేకరించిన పవిత్ర నదీ జలాలతో అయోధ్య రాయ్యకు ‘జలాభిషేకం’ నిర్వహించనున్నారు.
మార్చి1న వచ్చే మహాశివరాత్రికి భక్తులు స్వామి వారిని ఈ క్రింది ద్రవ్యాలతో అభిషేకించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి.
abhishekam : భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి సేవలో తరించాలనే భక్తులకు చేదు వార్తను చెప్పింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కాపాడుకునేందుకు.. కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిత్యాభిషేకాలను రద్దు చేసింది. ఇకన�
తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క రోజే అక్షరాల రూ.5కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
ఆదిలాబాద్ ఆదివాసీల నాగోబా జాతర సంబురాలు ప్రారంభమయ్యాయి. తెలుగు నెలల ప్రకారం పుష్య మాసాన్ని పురస్కరించుకుని ఆదివాసీలు తమ కుల దైవాలను కొలుచుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అడవుల జిల్లాగా పేరొందిని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంస్క
నేడు(డిసెంబర్ 26,2019) సూర్యగ్రహణం. దీంతో దేశవ్యాప్తంగా బుధవారం(డిసెంబర్ 25,2019) రాత్రే ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణలు, అభిషేకాలు, శుద్ధి చేశాకే ఆలయాలు తిరిగి తెరుస్తారు. దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. పూజా కార్యక్రమాలు నిర్వహి�
ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదన్నారు సీఎం కేసీఆర్. అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడతాయని, కానీ తాము అలా చేయడం లేదని చెప్పారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ. 100 కోట్లు ఇస్తున్నానని ప్రకటించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మిక
కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో ఈ రోజు తెల్లవారుఝూము నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ద్రాక్షారామం దగ్గర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. సామర్లకోట, పిఠాపురం పాదగయ ఆలయాలు భ�