-
Home » abhishekam
abhishekam
అక్టోబర్ 27.. కార్తీక సోమవారం.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. శివానుగ్రహం పొందుతారు, సర్వ సంపదలూ సిద్ధిస్తాయి..!
October 27, 2025 / 05:00 AM ISTకార్తీక సోమవారం శివుడికి ఒక అద్భుతమైన పుష్పం సమర్పిస్తే ఈ లోకంలో సర్వ సంపదలు కలుగుతాయి, శరీరం విడిచి పెట్టాక మోక్షం కూడా వస్తుంది.
Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్యకు 155 దేశాల నదుల నీటితో అభిషేకం
April 7, 2023 / 12:17 PM ISTపాకిస్థాన్ లోని రావి నదితో పాటు 155 దేశాల నుంచి సేకరించిన పవిత్ర నదీ జలాలతో అయోధ్య రాయ్యకు ‘జలాభిషేకం’ నిర్వహించనున్నారు.
Mahashivaratri 2022 : మహాశివుడ్ని ఈ ద్రవ్యాలతో పూజించి అదృష్టవంతులు కండి
February 21, 2022 / 06:23 PM ISTమార్చి1న వచ్చే మహాశివరాత్రికి భక్తులు స్వామి వారిని ఈ క్రింది ద్రవ్యాలతో అభిషేకించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి.
Tirumala Tirupati : భక్తులకు టీటీడీ షాక్, విగ్రహాలు అరుగుతున్నాయని…
March 20, 2021 / 02:20 PM ISTabhishekam : భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి సేవలో తరించాలనే భక్తులకు చేదు వార్తను చెప్పింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కాపాడుకునేందుకు.. కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిత్యాభిషేకాలను…
టీటీడీ కీలక నిర్ణయం… ఇకపై ఏడాదికి ఒక్కసారే..
March 19, 2021 / 01:51 PM ISTతిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క రోజే అక్షరాల రూ.5కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
గోదావరి జలాలతో అభిషేకం..మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం
January 24, 2020 / 09:22 AM ISTఆదిలాబాద్ ఆదివాసీల నాగోబా జాతర సంబురాలు ప్రారంభమయ్యాయి. తెలుగు నెలల ప్రకారం పుష్య మాసాన్ని పురస్కరించుకుని ఆదివాసీలు తమ కుల దైవాలను కొలుచుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అడవుల జిల్లాగా పేరొందిని ఆదిలాబాద్…
తెరిచే ఉంచుతారు : గ్రహణం పట్టని ఏకైక ఆలయం ఇదే
December 26, 2019 / 01:56 AM ISTనేడు(డిసెంబర్ 26,2019) సూర్యగ్రహణం. దీంతో దేశవ్యాప్తంగా బుధవారం(డిసెంబర్ 25,2019) రాత్రే ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణలు, అభిషేకాలు, శుద్ధి చేశాకే ఆలయాలు తిరిగి తెరుస్తారు. దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.…
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు
November 29, 2019 / 08:37 AM ISTప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదన్నారు సీఎం కేసీఆర్. అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడతాయని, కానీ తాము అలా చేయడం లేదని చెప్పారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ. 100 కోట్లు…
కార్తీకమాసం చివరి సోమవారం : భక్తులతో కిటకిట లాడుతున్న శైవక్షేత్రాలు
November 25, 2019 / 02:07 AM ISTకార్తీక మాసం చివరి సోమవారం కావటంతో ఈ రోజు తెల్లవారుఝూము నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ద్రాక్షారామం దగ్గర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. సామర్లకోట, పిఠాపురం…