Home » ABOARD
షాకింగ్ న్యూస్..జపాన్ నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులు కొవిడ్ – 19 (కరోనా వైరస్) బారిన పడ్డారు. యొకొహమా పోర్టులో డైమండ్ ప్రిన్సెస్ ఓడను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ గురించి తెలిసిన వెంటనే దీనిని ఆపివేశారు. అందులో ఇండియన్స్ కూడా ఉన్నారు
విమానంలో ప్రయాణిస్తూ నాలుగు నెలల పసిపాప మరణించిన విషాద ఘటన ముంబైలో వెలుగుచూసింది. సూరత్ కి చెందిన ప్రీతి జిందాల్ తన నాలుగునెలల వయసున్నకూతురు, అత్తమామలతో కలిసి సూరత్ నుంచి ముంబై నగరానికి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరింది. సూరత్ ఎయిర్ పోర్ట్ �