Home » about
AP government Vs SEC Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఈ నోటీసులిచ్చారు. నిమ్మగడ్డ పరిధికి మ
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. కరోనా వల్ల అత్యధికంగా యూరప్లో ప్రాణ నష్టం సంభవిస్తోంది. మార్చి 31 వరకు ప్రపంచవ్యాప్తంగా 40 వేల మంది కోవిడ్కు బలి కాగా.. ఏప్రిల్ నెలలో 10 రోజుల్లోనే మరో 60
భారతదేశంలో మానవ సంచారం ఎప్పుడు మొదలైందన్న దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు ఓ క్లారిటీకి వచ్చారు. దాదాపు 80 వేల ఏళ్ల క్రితమే.. సెంట్రల్ ఇండియాలో మానవులు సంచరించినట్లు అంచనాకు వచ్చారు.
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షోల్లో జబర్దస్త్ కామేడీ షో ఒకటి. గురు, శుక్రవారాల్లో ప్రసారమ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ఎంతగానో అలరిస్తున్నాయి. ఇంత క్రేజ్ తీసుకావడానికి తమ వంతు పాత్ర పోషించిన షో న్యాయ నిర్ణేతలు న�
కలానికి సంకెళ్లు కాదు.. కులాధిపతులకే అన్నారు ఏపీ మంత్రి కోడాలి నాని. కలానికి కాదని.. కులానికి సంకెళ్లు పడ్డాయంటూ విమర్శలు చేశారాయన. కులాధిపతులు వీళ్లు.. ఎల్లకాలం రాష్ట్రాన్ని పరిపాలించాలి.. వీళ్లకే దేశంలో, రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు దైవ�
ఇప్పుడే వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నట్లు..కానీ ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయంటున్నారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డెంగీ ఫీవర్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్య�