-
Home » absent
absent
Venkat Reddy Absent Munugode Meeting : మునుగోడు కాంగ్రెస్ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డుమ్మా
మునుగోడు కాంగ్రెస్ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డుమ్మా కొట్టారు. మొదటి నుంచి మునుగోడు కాంగ్రెస్ సమావేశాలకు వెంకట్రెడ్డి దూరంగా ఉంటున్నారు. తాజాగా చౌటుప్పల్ మండలం దామెరలో జరుగుతున్న టీపీసీ�
Venkat Reddy Absent Munugodu Meeting : మునుగోడుపై కీలక సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డుమ్మా
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విషయంలో తగ్గేదేలే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటున్నారు. రేవంత్రెడ్డి విషయంలో బెట్టు వీడేది లేదంటున్నారు. మునుగోడుపై కీలక సమావేశం జరుగుతుంటే.. ఆ భేటీకి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డుమ్మా కొట్టారు. రేవం�
Governor Tea Dinner CM KCR Absent : రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తేనీటి విందు..సీఎం కేసీఆర్, మంత్రులు గైర్హాజరు
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం కేసీఆర్, మంత్రులు గైర్హాజరయ్యారు. తేనీటి విందుకు సీఎం కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ రద్దు చేసుకున్నారు.
Nagarjuna- Jr NTR: సీఎం జగన్తో భేటికి నాగార్జున, ఎన్టీఆర్ గైర్హాజరు.. కారణం ఏంటంటే?
సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడేందుకు సినిమా ప్రముఖులంతా చిరంజీవితో పాటు అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రభాస్ పలువురు దర్శకులు, నిర్మాతలు సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు.
Godavari-Krishna Boards : గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ భేటీకి తెలంగాణ గైర్హాజరు
గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సమావేశం అయింది. ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు.
చంద్రబాబు ప్రచారంలో కనిపించని కేశినేని నాని..వ్యూహాత్మకమా? విభేదాలు సమసిపోలేదా?
చంద్రబాబు బెజవాడలో నిర్వహించిన ప్రచారంలో ఎంపీ కేశినేని నాని గైర్హాజరయ్యారు. మొన్నటి వరకు నానిపై విమర్శలు గుప్పించిన బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు మాత్రం పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు, ఉద్యోగులు గైర్హాజరు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్
Officers and employees are absent for SEC Nimmagadda video conference : ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులు, ఉద్యోగుల తీరుపై సీరియస్ గా ఉన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ అ�
ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్…హాజరుకాని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు
SEC Nimmagadda ramesh conduct video conference : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం అయింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు హాజరుకాలేదు. అలాగే పలు జిల్లాల అధి�
పోలింగ్ సిబ్బందికి కరోనా భయం..ట్రైనింగ్ కు డుమ్మా
Corona fear for ghmc election polling staff : బల్దియా ఎన్నికల పోలింగ్కు అధికారులు భయపడుతున్నారా? కరోనా కేసులు ఇంకా నమోదవుతుండడంతో…. జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు జంకుతున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల కోసం ఇచ్చే శిక్షణకు హాజరుకావాలంటూ జీ
టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా
టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్, అశోక్, అనగాని, భవాని సమావేశానికి హాజరు కాలేదు.