abu dhabi

    ఐపిఎల్ 2020 కొత్త షెడ్యూల్: ఫస్ట్ మ్యాచ్ ముంబై, చెన్నై మధ్యనే

    September 6, 2020 / 06:19 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 వ సీజన్ కొత్త షెడ్యూల్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 19వ తేదీన అబుదాబిలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ముంబై ఇండియన్స్ (MI) ల మధ్య లీగ్ యొక్క మొదటి మ్యాచ్ జరుగుతుంది అని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) తెలిపి�

    రెండేళ్ల ప్రయత్నం ఫలించింది, జాక్ పాట్ కొట్టిన భారతీయుడు, లాటరీలో 20కోట్లు గెల్చుకున్నాడు

    September 5, 2020 / 09:15 AM IST

    అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేము. ఒక్కసారి అదృష్టం వరించిందంటే చాలు లైఫ్ టర్న్ అయిపోతుంది. రాత్రికి రాత్రికి కోటీశ్వరులు అయిపోతారు. ఇప్పటికే చాలామంది విషయంలో ఇది జరిగింది. తాజాగా యూఏఈలోని భారతీయుడిని అదృష్టం వరించింది.

    IPL 2020కి కొత్త షెడ్యూల్‌ !

    August 29, 2020 / 06:50 PM IST

    IPL 2020 Schedule: క్రికెట్‌ ఔత్సాహికులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అనుకున్న దానికంటే ఆలస్యం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 19న ప్రారంభం కావాల్సి ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)- ముంబై ఇండియన్స్‌ జట్ల

    ఎవరీ స్వప్న సురేష్, దేశ విదేశాల్లో మార్మోగుతున్న పేరు, కేరళ గోల్డ్ స్మగ్లింగ్ ప్రకంపనలు, సీఎం మెడకు ఉచ్చు

    July 8, 2020 / 12:12 PM IST

    కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.

    బైటపడ్డ 8 వేల ఏళ్లనాటి సహజ ముత్యం

    October 21, 2019 / 05:03 AM IST

    ముత్యం అంటే చూడ ముచ్చటగా ఉంటుంది. అదీ సహజసిద్ధమైన ముత్యం అయితే.. ఇంకెంత అద్భతంగా ఉంటుందో కదా..అటువంటి అత్యంత పురాతన అరుదైన ముత్యం బైటపడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతమైనదిగా గుర్తించారు నిపుణులు. ఈ అరుదైన..అద్భుతమైన ముత్యం..కాదు కాదు ఆణి ము�

    అబుదాబిలో తొలి హిందూ దేవాలయం : 14 ఎకరాల్లో ఏడు అంతస్తులు

    April 21, 2019 / 03:41 AM IST

    గల్ఫ్‌ దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజధాని అబుదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో దేవాలయ నిర్మాణానికి శనివారం (ఏప్రిల్ 20, 2019) శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని నిర్మిస్తున్న బ�

    భారత్ బోణీ : ఆసియా ఫుట్‌బాల్ టోర్నీ

    January 6, 2019 / 04:24 PM IST

    అబుదాబి: ఆసియా ఫుట్‌బాల్ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. గెలుపుతో గ్రాండ్‌గా టోర్నీని ప్రారంభించింది. 4-1 తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. 2019 జనవరి 6న అల్ నహ్యాన్ స్టేడియంలో థాయ్‌లాండ్‌తో భారత జట్టు తలపడింది. థాయ్‌లాండ్‌పై భారత జట్

10TV Telugu News