Home » Accident in Karnataka
బెంగళూరు- మైసూర్ ఎక్స్ ప్రెస్ వే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డును ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించగా కేవలం 4 నెలల్లోనే 308 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఈ ఎక్స్ప్రెస్ వే నిత్యం రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తంగా మారింది....
Karnataka accident: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాండ్యా జిల్లా నాగామంగళ తాలూకాలోని తిరుమలపురా గ్రామం వద్ద ఇసుక లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. వేగంగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి.(Car-lorry collision) ఈ ప్రమాదంలో తుమ�
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రికి