Accident in Karnataka

    Expressway : ఈ ఎక్స్‌ప్రెస్ వే వెరీ డేంజర్..జర జాగ్రత్త

    July 12, 2023 / 12:00 PM IST

    బెంగళూరు- మైసూర్ ఎక్స్ ప్రెస్ వే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డును ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించగా కేవలం 4 నెలల్లోనే 308 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఈ ఎక్స్‌ప్రెస్ వే నిత్యం రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తంగా మారింది....

    Karnataka accident:కర్ణాటకలో కారు-లారీ ఢీ..నలుగురి దుర్మరణం

    June 5, 2023 / 06:50 AM IST

    Karnataka accident: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాండ్యా జిల్లా నాగామంగళ తాలూకాలోని తిరుమలపురా గ్రామం వద్ద ఇసుక లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. వేగంగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి.(Car-lorry collision) ఈ ప్రమాదంలో తుమ�

    Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో 12 మందికి తీవ్రగాయాలు

    August 25, 2022 / 09:02 AM IST

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీ కొన్నాయి. ఈ ​ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రికి

10TV Telugu News