Home » Accident
ఓలివర్ మృతి పట్ల ఫ్రాన్స్ ప్రధాని మ ఇమ్మానుయేల్ మాక్రోన్ సంతాపం ప్రకటించారు. ఫ్రాన్స్ పార్లమెంటులో నివాళి అర్పించారు.
Bengaluru man declared brain dead : బెంగళూరులో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా జరిగి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బంధువులంతా ఘొల్లుమని ఏడ్చారు. అనంతరం సదరు మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్
student went jail for giving bike: డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బైక్ లు ఇవ్వడం నేరం. వారు ఏదైనా యాక్సిడెంట్ చేసినా లేదా ప్రమాదానికి గురైనా… వాహనం యజమానిదే బాధ్యత. అతడే నిందితుడు అవుతాడు. ఈ విషయాన్ని పోలీసులు పదే పదే చెబుతున్నారు. నెత్తీనోరు బాదుకుంటున్నారు. అ�
Gujarat police officials booked for hiding liquor bottles : అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. అలా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ఏం చేస్తారు? అనే డౌట్ చాలామందికి చాలాసార్లు వస్తుంది. వాటిని ధ్వంసం చేస్తుంటారు. కానీ గుజరాత్ లో కొంతమంది పోలీసులు �
Doctor slits wife’s throat : అగ్నిసాక్షిగా తాళి కట్టి ఏడడుగులు నడిచాడు. కష్టంలో, సుఖంలో తోడుంటానని మాటిచ్చాడు. కానీ..అత్యంత దారుణంగా భార్యను చంపేశాడు. కసితీరా కత్తితో పొడిచాడు. అనంతరం బయటకు లాక్కొచ్చి..రోడ్డుపై పడేసి ఆమెపై కారును పోనిచ్చాడు. ఈ ఈ ఘటన తమిళనాడ�
16 labourers dead after truck overturns: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. జల్గావ్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. బొప్పాయి లోడుతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు.. యావల్ తాలూకా కింగావ్ గ్రామంలో ఓ ఆలయం దగ్గర బోల్తా పడింది. దీంతో ట్రక్కుల�
జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఎస్ఆర్ఎస్సీ కాకతీయ కాలువలోకి కారు ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.. వరంగల్ జిల్లాలో కారు కాల్వలో పడిన ఘటన మరవక ముందే.. అదేమాదిరిగా ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య, కుమారుడు, కుమార్తెతో కలి
dead bodies reached to Hyderabad : విశాఖ జిల్లా అరకు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. ప్రత్యేక అంబులెన్సుల్లో నాలుగు మృతదేహాల్ని హైదరాబాద్లోని షేట్పేటకు తీసుకొచ్చారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల బంధువులు, కుటుంబ
Araku in Andhra : విశాఖ పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద టూరిస్టులతో వెళుతున్న దినేష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద�
another sensation in disha case: ఏడాది క్రితం దేశం మొత్తం సంచలనం రేపి దిశ హత్య కేసు ఇప్పుడు మరిన్ని సంచలనాల మయం కాబోతోంది. దిశ హత్య ఉదంతమే తీవ్ర విషాదాంతమైతే, ఆ కేసు నిందితుల ఎన్ కౌంటర్ మరో సంచలనం. ఈ సంఘటనలపై సినిమా తీసేందుకు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రయత్నాలు మరో �