Home » ACCOUNTS
యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అకౌంట్ లో రూ.150 జమ అవుతాయని మోసానికి పాల్పడ్డారు. ఒకరి నుంచి మరొకరిని యాప్ లో చేర్చుకుంటే భారీగా డబ్బులొస్తాయని నమ్మించి కేటుగాళ్లు మోసగించారు.
జగనన్న విద్యా దీవెన పథకం కింద ఏప్రిల్ – జూన్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లను సీఎం జగన్ గురువారం (ఆగస్టు11,2022) బాపట్లలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
అనుమతి లేకుండా తమ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని బాధితులు అంటున్నారు. అడక్కపోయినా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు.
నిత్యం ఏదో ఒక ఫీచర్ను అందుబాటులోకి తీసుకుని వస్తున్న పాపులర్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో ఉత్తమ ఫీచర్తో ముందుకు వస్తున్నట్లుగా ప్రకటించింది.
Twitter ఢిల్లీ సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న అకౌంట్లను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను ఎట్టకేలకు ట్విట్టర్ పాటించినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం సూచించిన వాటిలో 97 శాతం �
Twitter ట్విట్టర్కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. ఢిల్లీలో రైతు నిరసనల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న 1178 ట్విటర్ అకౌంట్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా.. ట్విటర్ మాత్రం 500 వరకు మాత్రమే తొలగించింది. మిగత�
Man blackmail : ఇన్ స్ట్రా గ్రామ్ లో అందమైన అమ్మాయి..ఫొటో..ప్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు.. అమ్మాయిల మాదిరిగా చాటింగ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వా..సెక్స్ చాటింగ్ చేస్తాడు..అప్పటికే…డౌన్ లోడ్ చేసుకున్న యువతుల అర్ధనగ్న, నగ్న ఫొటోలు వారికి పంపించి..మీ ఫొట
సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్కు ఊహించని షాక్ తగిలింది. అంతర్జాతీయ ప్రముఖులు, సంపన్నులే లక్ష్యంగా ట్విటర్ ఖాతాలను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేయడంతో అమెరికాలో పెద్ద సంచలనమే కలుగుతోంది. అమెరికా టాప్ క్యాడర్, హైప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్ల�
యెస్ బ్యాంకు(Yes Bank) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఆర్టీజీఎస్ (Real time gross settlements) సర్వీసులను ఎనేబుల్ చేశారు. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లింపులు చేయడానికి ఆర్టీజీఎస్ సేవలు ప్రారంభించినట్టు ఎస్ బ్యాంక్ బుధవారం
మార్చి8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు)నుంచి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుక