Accused Bail

    ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ : అమృతలో ఆందోళన

    April 28, 2019 / 02:44 AM IST

    జిల్లా మిర్యాలగూడలో 2018, సెప్టెంబర్ 14న జరిగిన పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో పీడీ యాక్ట్ నమోదై వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రణయ్ అమృతను కులాంతర వివాహం చేసుకున్న న�

10TV Telugu News