Home » ACTION
గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఆయన తన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అంతే కాదు, తనతో తిరుగుబాటుకు సహకరించిన వారు కూడా
మోదీ కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే అగిపోయింది. అనంతరం మోదీ ఢిల్లీకి వెనుదిరిగారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. భద్రతా లోపంపై వివరణ ఇవ్వాలని అప్పటి పంజాబ్ సీఎం చరణజిత్ సిం�
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది. కేంద్ర హోంశా ఆదేశాలతో సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపికి సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
సీఐడీ మాజీ డీజీ సునీల్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు....
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ఇప్పటికే బ్లాక్ కాగా..త్వరలో రాహుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR)ఫేస్�
టాలీవుడ్లో హాట్టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా స్పందించారు.
అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఫిల్మ్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Parliament in Thailand : ప్రజల కష్టాలు, సమస్యలు తీర్చేందుకు రాజ్యంగబద్ధమైన పరిష్కారాలు చూపించే అత్యున్నత వ్యవస్థలు ప్రతి దేశంలో ఉంటాయి. పార్లమెంట్ కు ఎంపికైన వారు..ప్రజలు ఎదుర్కొంటున్న..సమస్యలను ప్రస్తావించి..చర్చించి..పరిష్కారం చూపించే విధంగా వ్యవహరించ�