Home » Active Cases
రోజురోజుకు దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుదల కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి �
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,071 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 129 రోజుల తర్వాత దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,915గా ఉన్నట్లు కేంద్ర ఆర�
చైనాలో కరోనా మళ్లీ విలయతాండబం చేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది. భారత్ లోనూ కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.
దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వివిధ దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు వెయ్యిలోపే నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 625 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 1,190 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,55,828కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,243 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా బారిన పడి 1,375 మంది మృతి చెందారు.
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. వైరస్ నుంచి 3,481 మంది కోలుకోగా, మరో ఏడుగురు మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 7,231 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,28,393కు చేరింది. వీటిలో 4,38,35,852 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు.