Home » Actor Sai Dharam Tej
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ మూవీ టీజర్ ని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు (ఫిబ్రవరి 28) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈ టీజర్ ని చూపించారు. టీజర్ చూసిన పవన్..
చిరంజీవి, రవితేజ కలిసి నటించిన మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక సినిమాలో దేవిశ్రీ ఇచ్చిన క్యాచీ సాంగ్స్ అందర్నీ ఉర్రూతలూగిస్తున్నాయి. తాజాగా ఒక చిన్న పాప థియేటర్ లో పూనకాలు లోడింగ్ సాంగ్ కి డాన్స్ వేస్తున్న వీడియో వైరల్ కావడంతో, అది కా�
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోటికి చేరుకున్నారు. ఏ పండగా వచ్చినా, మెగాహీరోలు అంత ఒక చోటు చేరి సందడి చేస్తుంటారు. తాజాగా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీక్రెట్ శాంటా ఈవెంట్ ని నిర్వహించారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకోవడంతో మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ఇటీవలే తన 15వ సినిమాను మొదలు పెట్టిన ఈ హీరో, ఇప్పుడు మరో సినిమాకు కొబ్బరికాయి కొట్టాడు. కాగా...
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు తన సినిమాల్లో వేగం పెంచాడు. బైక్ యాక్సిడెంట్ తరువాత పూర్తిగా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి రెస్ట్ లో ఉన్న ఈ యువహీరో మళ్ళీ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే...
మెగా వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో పవన్ అభిమానించే వారిలో నేను ముందు వరుసలో ఉంటా అనే చెప్పే సాయి ధరమ్ తే�
ప్రస్థానం లాంటి సినిమాతో తనలో దాగున్న సమాజపు దృష్టిని బయటపెట్టిన దర్శకుడు దేవాకట్టా ఈ మధ్యనే మన వ్యవస్థలను నిలదీస్తూ రిపబ్లిక్ అనే సినిమాని తెరకెక్కించాడు.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నేటితో నటుడిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయో తెలుసా..?
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో హాట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తోపాటు, చిత్ర నిర్మాతలు నటి నటులు హాజరయ్యారు.