Ad Case

    ముగ్గురు ప్రముఖ సినీనటులకు కోర్టు నోటీసులు జారీ...ఎందుకంటే...

    December 10, 2023 / 05:47 AM IST

    ముగ్గురు సీనియర్ సినీనటులకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీల ప్రకటనలపై బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ లకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు ఇచ్చింది. గుట్కా ప్రకటనల అంశాన్ని సుప్రీంక�

10TV Telugu News