Home » ad hoc committee
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో అందించాలనే లక్ష్యంతో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల జూలై8న రాజకీయపార్టీ పెట్టబొతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏర్పాటు కాకముందే పార్టీలో ముసలం పుట్టింది.