-
Home » address nation
address nation
PM Modi : దేశీయ కంపెనీల్లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు..ఇప్పుడంతా మేడిన్ ఇండియా గురించే చర్చ
శుక్రవారం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతదేశంలో మరియు విదేశాలలోని నిపుణులు..భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి
PM Modi : 100 కోట్ల టీకాలు కేవలం సంఖ్య కాదు..చరిత్రలో కొత్త అధ్యాయం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇవాళ జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ...
India Covid – 19 : మోదీ ఏం చెప్పనున్నారు ? స్పీచ్ పై ఉత్కంఠ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021, జూన్ 07వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఆయన ఏం చెప్పనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. PMO కార్యాలయం ట్వీట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అన్లాక్ ప్రక్రియ, కరోనా కట్టడి, �
ధర్మచక్ర దినోత్సవం.. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
ఆశాధ్ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు(4 జులై 2020) ధర్మ చక్ర దినోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఆశాధ్ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వనున్నారు. ఈ సంధర్భంగా బుద్ధుని ఎనిమిది బోధ�
మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు: ప్రధాని మోడీ
దేశ ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో తనకు తెలుసునని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని, లాక్ డౌన్ కష్టాలు తట్టుకుంటూ.. కరోనాపై పోరాటంలో మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాం అని అన్నారు ప్రధాని మ�
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ : మోడీ..ఏం చెబుతారో
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2020, మార్చి 18వ తేదీ బుధవారం ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 169కి
ఇది ఓటమి కాదు, మీ కృషి వమ్ముకాదు : చంద్రయాన్-2 శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పిన ప్రధాని
సాంకేతిక కారణాలతో అనుకున్నది సాధించలేకపోయిన చంద్రయాన్ 2 ప్రయోగంపై ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. భారత శాస్త్రవేత్తలకు ఆయన ధైర్యం చెప్పారు. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. ఇది ఓటమి కాదు అన్నారు. శాస్త్రవేత్తల కృషి వమ్ము కాదన్నారు. ఈ