Home » addressed
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూల్స్ లో లక్ష 40 వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణలో 1004 రెసిడెన్షియల్ స్కూల్స్ లో 5లక్షల31వేల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు.
టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదని.. ఒక్క తెలంగాణలోనే ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు.
President Ramnath Kovind addressed the budget meetings of Parliament : రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగి
కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ సర్కార్ ఘోరంగా విఫలమైదన్న ఘాటు విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. పెన్షన్ల రద్దు న
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు.
అమెరికా పార్లమెంట్ లో జాతిని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు.