-
Home » Adimulapu Suresh criticized
Adimulapu Suresh criticized
Minister Adimulapu Suresh : చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు : మంత్రి ఆదిమూలపు
May 6, 2023 / 01:51 PM IST
వైసీపీ ప్రభుత్వం సొంత ఇంటి కల నెర వేరుస్తుందని అన్నారు. అమరావతిలో 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు.. కానీ, పెత్తందార్లు, ఎల్లో మీడియా అడ్డుకున్నారని మండిపడ్డారు.