Home » Adimulapu Suresh criticized
వైసీపీ ప్రభుత్వం సొంత ఇంటి కల నెర వేరుస్తుందని అన్నారు. అమరావతిలో 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు.. కానీ, పెత్తందార్లు, ఎల్లో మీడియా అడ్డుకున్నారని మండిపడ్డారు.