Home » Aditya L-1
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు అంతరిక్ష ఆధారిత తొలి భారతీయ మిషన్ ఆదిత్య ఎల్1 మంగళవారం తెల్లవారుజామున రెండో భూకక్ష పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో తెలిపింది. ఇస్రోకు చెందిన టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఈ ఆ�
ప్రధాని మోదీని సూర్య లోకం పంపించే ఏర్పాటు చేయండి అంటూ ఇస్రోకి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఖాతాల్లోను రూ.15 లక్షలు వేస్తానని నమ్మి మా ఇంట్లో 11మంది బ్యాంకు ఖాతాలో ఓపెన్ చేశాం. కానీ ఒక్క రూపాయి కూడా పడలేదు. కాబట్టి మోదీన�
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రాంజ్ పాయింట్ ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆదిత్య ఎల్-1 గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయ�