Home » administration decentralisation
ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలన వికేంద్రీకరణ లక్ష్యాన్ని మరోసారి వివరించారు. వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరుగుతుందని జగన్ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ స్వాంతంత్ర్
ఏపీకి మూడు రాజధానుల అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శానస మండలి సభాధిపతులు సీతయ్యలుగా మారిపోయారు. ఎవరి మాటా వినడం లేదు. సభ్యులకు క్లాస్లు పీకుతున్నారు. అంతేకాదు.. ఏకంగా మంత్రులకే ఝలక్లిస్తున్నారు. భావోద్వేగాలకు అతీతంగా ఉండాల్సిన సభాధిపతులే…. అప్పుడప్పుడు అసహనానిక