Home » advanced supplementary Exams
కరోనా బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు పెట్టే అంశంపై ఇంటర్ బోర్డు స్పష్టత ఇచ్చింది. కరోనా సోకిన విద్యార్థులు లేకపోవడంతో ప్రస్తుతానికి స్పెషల్ ఎగ్జామ్స్ నిర్వహించడంలేదని తెలిపింది.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల ప్రక్రియలో జరిగిన తప్పులతో గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం పక్కన పెట్టింది. త్వరలో జరుగబోయే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్ కోసం కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు ఇంటర్మీడియేట్ బోర్డు కొత్తగ�