రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడం, సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్ట్ నిర్ణయంపై బుధవ
ప్రస్తుత చైనా-ఇండియన్ వివాదం జరిగిన ప్రదేశానికి వందల మైళ్ల దూరంలో చైనా శాశ్వత ఆటగాడిగా ఉన్న మరో శాశ్వత యుద్ధ ప్రదేశం ఉంది. అదే దక్షిణ చైనా సముద్రం. చైనా, వియత్నాం, తైవాన్, మలేషియా, ఫిలిప్పీన్స్ మరియు బ్రూనై దేశాలు ఈ జలాలపై తమ వాదనలు వినిపిస్తు�
కోవిడ్ -19 మహమ్మారితో ఆటలోద్దు.. మనిషి ప్రాణాన్ని తీసేస్తోంది. మహమ్మారి నుంచి నేర్చుకుంటుంది ఇదేనా? చాప కింద నీరులా రోజురోజుకీ కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయింది. 2019 చివరి�
వీసా ఫ్రాడ్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు కన్సల్టెంట్లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.