Home » Advice
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనుకుంటే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని తాజాగా కాంగ్రెస్ పార్టీని అఖిలేష్ యాదవ్ కోరారు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ రాజకీయాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించా
ఒకప్పుడు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బతికేవారు. అప్పటి జీవన విధానం, తరతరాలుగా వాళ్ల పెద్దల నుంచి నేర్చుకున్న అనుభవాలు కూడా అందుకు కారణం. 100 ఏళ్ల ఓ పెద్దాయన జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలో చక్కగా వివరించాడు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఉత్తరప్రదేశ్ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న సీఎం యోగి.. తన మంత్రులు, అధికారుల బృందం ద్వారా రాష్ట్రంలోని వివిధ రంగాలలో ఉన్న అ�
దేశంలోని బ్యాంకుల్లో, బ్రాంచ్ లెవెల్లో అధికారులు కస్టమర్లతో స్థానిక భాషల్లోనే మాట్లాడాలని బ్యాంకర్లకు సూచించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం బ్యాంకర్లతో నిర్వహించిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడారు.
మీరు లవ్లో ఫేయిల్ అయ్యారా.. బ్రేకప్ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోండీ..
వచ్చే ఏడాది మార్చి నెలాఖరులో ఏపీ అసెంబ్లీకి సంబందింధించి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు, ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ సారి ఈ స్థానాలకు పోటీ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించ�
ఆక్సిజన్ లేక కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈక్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ వాజ్ పేయి ఆక్సిజన్ ప్లాంట్ ముందు బాధితుల బంధువులు ఆక్సిజన్ కోసం డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఆక్సిజన్ కావాలంటే ర�
కరోనా వైరస్ నుంచి అప్రమత్తంగా ఉండండి..ఆరోగ్యాన్ని కాపాడుకొండి..అంటూ ఎంతో మంది ప్రముఖులు ప్రజలకు సలహాలు, సూచనలిస్తున్నారు. ఇందులో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ఎంతో మంది ఉన్నారు. వారి వారి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అందులో టీమిండ
దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. బయటకు వెళ్లే వారు ముఖానికి మాస్క్ లు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నా
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదం కరోనా వైరస్.. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా లక్షల సంఖ్యలో బాధితులు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బతుకుతున్నారు. ఇటీవల ఇండియాకు కూడా వచ్చిన ఈ మహమ్మారి ఇప్పటికే 114మం�