Home » adviser Sajjala Ramakrishnareddy
చంద్రబాబు, పవన్లవి మొక్కుబడి విమర్శలని, వాటిని పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడి ధరల బాదుడుని తట్టుకోలేకే ప్రజలు ఆయనను గద్దెదించారని ఆయన అన్నారు. తాము ఉప ఎన్నికల్లోనూ గెలుస్తున్�
50 వేల జనాభా స్లాబులో ఎక్కువగా ఉండేది టీచర్లు స్లాబ్ పెంచాలని కోరారు. 8 శాతం నుండి 10 శాతానికి పెంచామని వెల్లడించారు. చర్చల్లో దీనికి అంగీకరించారు.
ఉద్యోగ సంఘాలు బలప్రదర్శనకు దిగుతున్నాయని పేర్కొన్నారు. సమ్మెకు దిగి ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తాయని ప్రశ్నించారు.