Home » aerial survey
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు.
ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలంకు వచ్చారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, ప
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. వేలాది మంది ప్రజలు గ్రామాలను వదిలి పునరావాస కేంద్రాలకు తరలారు. పరీవాహాక ప్రాంతాల్ల�
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రెండు రోజుల ఏరియల్ సర్వే
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. భద్రాచలం, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పరిస్థితిపై సీఎం �
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం జగన్.. తాజా పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో వరద ముంపు ప�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
తౌటే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను ఈ తుఫాన్ అతాలకుతలం చేసింది.
CM Jagan Aerial Survey : నివార్ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలోనూ.. పంట నష్టం నివేదిక రూపకల్పనలోనూ మానవతా దృక్పథంలో వ్యవహరించాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 15లోగా తుపాను నష్టంపై నివేదిక అందజేయాలన్నారు. అదేనెల