Home » Afghanistan Talibans
భారతదేశంలో రాయబార కార్యాలయంపై అప్ఘానిస్థాన్ దేశంలోని తాలిబన్ పాలకులు శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి న్యూఢిల్లీలోని అప్ఘానిస్థాన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు....
Pakistan : పాకిస్థాన్ దేశంలోని చిత్రాల్ ప్రాంతంలో తాలిబన్ మిలిటెంట్లు దాడి చేశారు. అప్ఘాన్ సరిహద్దు దగ్గర జరిగిన పోరులో 16 మంది మరణించారు. అప్ఘానిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని చిత్రాల్ జిల్లాలో తమ పోస్టులపై తెహ్రీక్-ఇ-తాలిబాన�
విదేశీ ఉగ్రవాద గ్రూపులైన ఆల్ ఖైదా, ఐఎంయూలు ఇటీవలి కాలంలో అఫ్ఘానిస్తాన్ వేదికగా యథేచ్ఛగా తయారవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్ కొడుకు అక్టోబరు నెలలో తాలిబాన్లతో చర్చలు జరిపి