Home » African Cheetahs
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు ఈనెలాఖరు నాటికి భారతదేశంలో అడుగుపెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ - దక్షిణాఫ్రికా దేశాల మధ్య జనవరి 26న ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో అడుగుపెట్టే చిరుతలకోసం కునో నేషనల్ పార్కులో పది ఎ�
నమీబియా నుంచి తీసుకువచ్చిన ఐదు ఆడ, మూడు మగ చీతాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. క్వారంటైన్ ఎన్ క్లోజర్లలోకి అవి వెళ్లాయి. దాదాపు 70 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ భారతావనిపై నడిచాయి. �
నమీబియాలోని విండ్హోక్ విమానాశ్రయం నుంచి బీ747 జంబో జెట్ విమానంలో నిన్న రాత్రి బయలుదేరిన ఎనిమిది చీతాలు భారత్ చేరుకున్నాయి. ఆ ఐదు ఆడ, మూడు మగ చీతాలకు గ్వాలియర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలిక�
వన్యప్రాణులు చీతాలను నమీబియాలోని విండ్హాక్ నుంచి భారత్ కు తీసుకువస్తున్న నేపథ్యంలో.. ఆ గొప్పదనం తమదేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘2008-09లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సర్కారు చీతా ప్రాజెక్టు ప్రతిపాదనలను రూపొందించి, ఆమోద ముద్ర �
70 ఏళ్ల తర్వాత.. ఇండియాలో మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాయ్ చీతాలు. వాటిని.. ఆహ్వానించేందుకు యావత్ దేశమంతా ఎదురుచూస్తోంది. ఇదే వారంలో.. 8 చీతాలు దేశంలోకి అడుగు పెట్టనున్నాయి. భారత్లో అంతరించిపోయిన ఈ వన్య మృగాలు.. మళ్లీ ఇదే గడ్డపై శాశ్వతంగా నివసించేంద�
ఆఫ్రికా నుంచి భారత్ కు అరుదైన చీతాలు ఆకలితో వస్తున్నాయి. చీతాల ప్రయాణమంతా ఖాళీ కడుపుతో ఉండాల్సిందేనంటున్న అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే