Home » after 35 years
టర్కీ, అర్మేనియా దేశాల మధ్య 35 ఏళ్లుగా మూసివేసిన సరిహద్దును ఎట్టకేలకు ఓపెన్ చేశారు. దీంతో ఫస్ట్ బోర్డర్ పాయింట్ నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి.
పీఆర్సీపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో 35 ఏళ్ల తర్వాత సమ్మెబాట పట్టారు. పీఆర్సీ, అనుబంధ అంశాలపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ సినిమాతో ఎటువంటి సంకేతాలిస్తారా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..