After Gas Leak

    రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్: 90మందికి అస్వస్థత

    November 14, 2019 / 04:43 AM IST

    ఒడిశాలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయిన ఘటనలో 90మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బుధవారం (నవంబర్ 13, 2019) రాత్రి బాలాసోర్‌ కి 20కిలోమీటర్ల దూరంలోని పన్పానా ప్రాంతంలో ఫాల్కన్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ నడుపుతున్న ప్లాం�

10TV Telugu News