Home » after summons
పాకిస్థాన్ దేశంలో మైనారిటీలైన సిక్కులపై దాడులు జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ హై కమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో నివసిస్తున్న సిక్కులపై పెరుగుతున్న దాడులపై భారత్ వివరణ కోరింది....
సినీ నటి అనన్య పాండే, ఆమె తండ్రి చుంకీ పాండేతో కలిసి గురువారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆమెను దాదాపు రెండు గంటల పాటు విచారించారు అధికారులు