-
Home » against
against
Delhi Liquor Scam: మనీశ్ సిసోడియా అరెస్ట్ మీద సీబీఐ అధికారులే వ్యతిరేకంగా ఉన్నారట
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహ�
Ellareddy Municipality : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ పై తిరుగుబాటు.. గోవా క్యాంప్ లో ఏడుగురు కౌన్సిలర్లు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. చైర్మన్ కుడుముల సత్యనారాయణ సభ్యత్వంపై ఏడుగురు కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. చైర్మన్ కు వ్యతిరేకంగా ఏడుగురు కౌన్సిలర్లు క్యాంప్ రాజకీయం మొదలు పెట్టారు.
Pathaan: మోదీ వ్యాఖ్యల ఎఫెక్ట్? పఠాన్ సినిమాపై నిరసన విరమించుకున్న వీహెచ్పీ
పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట విడుదలతో కాంట్రవర్సీ ప్రారంభమైంది. ఈ పాటలో నటి దీపిక పదుకోన్ కాషాయం రంగు బట్టలు వేసుకోవడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున దీనిపై స్పందించారు. ఈ సినిమాను తమ రాష్ట�
Himanta Sarma: అందుకే ముస్లిం వ్యక్తుల్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది: అస్సాం సీఎం
పోమువా ముస్లింలు అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు. ప్రత్యేకంగా చెప్పాలంటూ తూర్పు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలను పోమువా ముస్లింలు అంటారు. భూమి ఉన్నంతగా పిల్లల్ని కనాలని బద్రుద్దీన్ లాంటి నేతలు మాట్లాడటం సరికాదని, భూమితో స్త్రీల �
Posters Against Amit Shah : అమిత్షాకు వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్స్లో వెలిసిన పోస్టర్లు.. కేంద్రానికి 20 ప్రశ్నలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా అమిత్ షా.. హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో అమిత్ �
India Voted Against Russia: ఐక్యరాజ్యసమితిలో మొదటిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన ఇండియా
ఉక్రెయన్ 31వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా భద్రతా మండలిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే జెలెన్స్కీ ప్రసంగంపై ఓటింగ్ నిర్వహించారు. కాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా యూరప్ దేశాలు రష్యాపై గుర్రుగా ఉన్నాయి. ఇ�
Priyanka Gandhi : అగ్నిపథ్ ఆర్మీని అంతం చేస్తుంది : ప్రియాంక గాంధీ
యువత నిరసనలను ఆపవద్దని ప్రియాంక గాంధీ అన్నారు. యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని సూచించారు.
Srikalahasti : శ్రీకాళహస్తిలో మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం
శ్రీకాళహస్తిలో మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి వచ్చారని సాధారణ భక్తుల్ని పట్టించుకోకపోవటంతో భక్తులు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Corona In India : రానున్న 100-125 రోజులు అత్యంత కీలకం : వీకే పాల్
కరోనా కేసుల తగ్గుదల రేటు తగ్గాయి.కానీ ఇది హెచ్చరికే అంటున్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. కరోనాపై పోరాటంలో రాబోయే 100 నుంచి 125 రోజులు అత్యంత కీలకమని తెలిపారు.
supreme court : 18 ఏళ్లు దాటితే..వాళ్లకు ఇష్టమైన మతం ఎంచుకోవచ్చు : సుప్రీంకోర్టు
SC Says person above 18 free to choose religion : మత మార్పిడిలకు సంబంధించి భారత దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్లు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతం ఎంచుకోవచ్చు (వారికి నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు) అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత �