Home » against
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహ�
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. చైర్మన్ కుడుముల సత్యనారాయణ సభ్యత్వంపై ఏడుగురు కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. చైర్మన్ కు వ్యతిరేకంగా ఏడుగురు కౌన్సిలర్లు క్యాంప్ రాజకీయం మొదలు పెట్టారు.
పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట విడుదలతో కాంట్రవర్సీ ప్రారంభమైంది. ఈ పాటలో నటి దీపిక పదుకోన్ కాషాయం రంగు బట్టలు వేసుకోవడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున దీనిపై స్పందించారు. ఈ సినిమాను తమ రాష్ట�
పోమువా ముస్లింలు అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు. ప్రత్యేకంగా చెప్పాలంటూ తూర్పు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలను పోమువా ముస్లింలు అంటారు. భూమి ఉన్నంతగా పిల్లల్ని కనాలని బద్రుద్దీన్ లాంటి నేతలు మాట్లాడటం సరికాదని, భూమితో స్త్రీల �
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా అమిత్ షా.. హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో అమిత్ �
ఉక్రెయన్ 31వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా భద్రతా మండలిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే జెలెన్స్కీ ప్రసంగంపై ఓటింగ్ నిర్వహించారు. కాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా యూరప్ దేశాలు రష్యాపై గుర్రుగా ఉన్నాయి. ఇ�
యువత నిరసనలను ఆపవద్దని ప్రియాంక గాంధీ అన్నారు. యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని సూచించారు.
శ్రీకాళహస్తిలో మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి వచ్చారని సాధారణ భక్తుల్ని పట్టించుకోకపోవటంతో భక్తులు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా కేసుల తగ్గుదల రేటు తగ్గాయి.కానీ ఇది హెచ్చరికే అంటున్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. కరోనాపై పోరాటంలో రాబోయే 100 నుంచి 125 రోజులు అత్యంత కీలకమని తెలిపారు.
SC Says person above 18 free to choose religion : మత మార్పిడిలకు సంబంధించి భారత దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్లు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతం ఎంచుకోవచ్చు (వారికి నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు) అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత �