Home » AGARTALA
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ – ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ
ఈ నెల 16న త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా, సీఎం మాణిక్ సాహా గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది. ఈ ఎన్నికల తర్వాత తిరిగి కొత్�
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి ఈశాన్య రాష్ఠ్రం త్రిపుర రాజధాని అగర్తలాకు 6 ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.
టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై సోమవారం దాడి జరిగింది. డైమండ్ హర్బర్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈరోజు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో పర్యటించారు.
త్రిపుర రాష్ట్రంలోని ఓ హాస్పిటల్ లో 50ఏళ్ల కరోనా బాధితురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజధాని అగర్తలాలోని జీబీ పంత్ గవర్నమెంట్ హాస్పిటల్ లోని బాత్ రూమ్ లో మంగళవారం(మే-2,2020)ఉదయం మహిళ బాడీ వేలాడుతుందన్న సమాచారంతో స్పాట్ కు వెళ్లారు పో�