Home » AGED
covid vaccine odisha : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ఆరోగ్య కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, 65 ఏళ్లు పైబడిన వారికి తొలుత ప్రాధాన్యత కల్పిస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వెల్లడించారు. 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం కరోనా పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అ�
వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) బారిన పడిన శతాధిక చైనా వృద్ధుడు పూర్తిగా కోలుకున్నారు. గురువారం సాయంత్రం హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్చి కూడా అయ్యారు. అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే ఆయన ఈ వైరస్ బారిన పడిందీ మరెక్కడో కాద�