-
Home » agitation on the road crying
agitation on the road crying
భూములిస్తే సరిపోదు : కన్నీటితో రోడ్డెక్కిన గృహిణులు
December 20, 2019 / 05:59 AM IST
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి ప్రాంత రైతులు..మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాల మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి గడప దాటి బైటకు రాని మహిళలు కూడా రోడ్డెక్కారు. మా పిల్లల భవిష్య