Home » agitation on the road crying
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి ప్రాంత రైతులు..మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాల మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి గడప దాటి బైటకు రాని మహిళలు కూడా రోడ్డెక్కారు. మా పిల్లల భవిష్య