Home » Agni Prime
డీఆర్డీఓ ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపింది.
అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్ కొత్త తర ఖండాంతర క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా చేసింది. ఇవాళ ఉదయం 9.45 గంటలకు ఒడిశా తీరంలో దీన్ని పరీక్షించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో అగ్ని శ్రేణి క్షిపణుల్లో భారత్ మరో ముందడుగు వేసింది. ఇవాళ నిర్వ�
అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ ను సోమవారం ఒడిశా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది.