Home » Agnipath
అగ్నిపథ్ పథకం గురించిన వివరాలను సమాచార హక్కు (ఆర్టిఐ) కింద పంచుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఈ వివరాలు రహస్యమని వెల్లడిస్తూ పూణేకు చెందిన ఆర్టిఐ కార్యకర్త విహార్ దుర్వే కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇందుకు
అగ్నిపథ్ పథకం కింద భారత నౌకాదళంలో 3,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడగా 9.55 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 82,200 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని చెప్పారు. �
గత జూన్లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు.
ఇండియా ఎట్ 75 లెక్చర్ సిరీస్లో భాగంగా ప్రజాస్వామ్యం, అభివృద్ధి గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడారు. పాత సిద్ధాంతాలతో ఇండియా విశ్వగురువుగా మారలేదు. లిబరల్ డెమెక్రసీ ప్రజాసక్తిగా మారిందని అన్నారు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత జూలై 15-30 వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. తాజా నియామకాల ద్వారా మూడు వేల మంది మహిళా నేవీ సిబ్బందిని ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా ఎంపిక చేస్తారు. వీరిని ఈ ఏడాదే సర్వీసులోకి తీసుకుంటారు.
ఈ పథకాన్ని సవాలు చేస్తూ ఎమ్ఎల్ శర్మ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పథకం ద్వారా ఎయిర్ ఫోర్స్, సైన్యంలో చేరే వారి ఉపాధి, ఉద్యోగ కాల పరిమితి 20 నుంచి 4 ఏళ్లకు తగ్గిపోతుందని శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి ఉద్యోగార్థుల నుంచి భారీగా స్పందన వస్తోంది. అగ్నిపథ్ పథకం కింద భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) నాలుగు రోజుల క్రితం నియామకాల ప్రక్రియ ప్రారంభించింది
ఆదివారం సాయంత్రానికి.. అంటే మూడు రోజుల్లోనే దాదాపు 57,000 దరఖాస్తులు వచ్చాయి. 17-21 ఏళ్ల యువత దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే, గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా రిక్రూట్మెంట్ జరగలేదు.
బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్లు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది.
అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కు తీసుకోవాలి. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అనే స్కీం నుంచి నో ర్యాంక్-నో పెన్షన్ అనే విధానం వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రభుత్వం భద్రతా దళాలను మరింత బలహీన పరుస్తోంది. ఒకపక్క చైనా మన భూభాగాన్ని ఆక్రమించుక