Raghuram Rajan: ఇండియా మంచి ఉద్యోగాలు కల్పించడం లేదు – రఘురాం రాజన్

ఇండియా ఎట్ 75 లెక్చర్ సిరీస్‌లో భాగంగా ప్రజాస్వామ్యం, అభివృద్ధి గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడారు. పాత సిద్ధాంతాలతో ఇండియా విశ్వగురువుగా మారలేదు. లిబరల్ డెమెక్రసీ ప్రజాసక్తిగా మారిందని అన్నారు.

Raghuram Rajan: ఇండియా మంచి ఉద్యోగాలు కల్పించడం లేదు – రఘురాం రాజన్

Raghuram Rajan

Updated On : July 11, 2022 / 7:40 AM IST

Raghuram Rajan: ఇండియా ఎట్ 75 లెక్చర్ సిరీస్‌లో భాగంగా ప్రజాస్వామ్యం, అభివృద్ధి గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడారు. పాత సిద్ధాంతాలతో ఇండియా విశ్వగురువుగా మారలేదు. లిబరల్ డెమెక్రసీ ప్రజాసక్తిగా మారిందని అన్నారు.

“మానవ మూలధనాన్ని ఇండియా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని, దేశం అభివృద్ధి నెమ్మదికావడానికి కేవలం మహమ్మారి మాత్రమే కారణమని కాదు, నాయకత్వ లోపమని కూడా రాజన్ అన్నారు. వాస్తవానికి, మన పేలవమైన పనితీరుకు కారణం ప్రపంచ ఆర్థిక సంక్షోభం, దాని పరిణామాలు కావొచ్చు”

“మన ప్రధాన సమస్య ఏమిటంటే, తగినంత అధిక-నాణ్యత ఉపాధిని ఉత్పత్తి చేయడం లేదు” అని ఆయన సుదీర్ఘ ప్రసంగాన్ని వినిపించారు.

Read Also: ‘అగ్నిపథ్’పై వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

అగ్నిపత్ సరైన ఉద్యోగాల రూపకల్పన చేయడం లేదంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే.. కేంద్రం రిక్రూట్మెంట్ ప్రక్రియలో ముందుకెళ్తూనే ఉంది. ఇప్పటికే రూ.40వేల జీతం, రూ.48లక్షల బీమా వంటి అభ్యర్థులను ఆకర్షిస్తుంది.