Home » Raghuram Rajan
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన రఘురాం రాజన్ కు రేవంత్ రెడ్డితోపాటు ..
నరేంద్రమోదీ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించిన రఘురాం రాజన్.. రాహుల్ గాంధీపై పలు సందర్భాల్లో సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా తాజాగా భారత్ జోడో యాత్రలో సైతం పాల్గొనడంతో ఆయన తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం �
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై రఘురామ్ రాజన్ క్లారిటీ ఇచ్చారు.
ఇది చాలా పెద్ద సమస్య. ఉన్నత మధ్యతరగతి వారు మహమ్మారి సమయంలో పని చేయగలిగినందున వారు కొంత లాభపడ్డారు. అయితే నట్టేట మునిగింది పేదలే. పేదలు కర్మాగారాల్లో ఎక్కువగా పని చేస్తారు. రోజూ కూలీలు. కర్మాగారాలు మూసేయడం, పనులు ఆపివేయడం వల్ల వారు ఉపాధి పూర్త
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో నిన్న పాల్గొన్న భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆ తర్వాత పలు అంశాలపై మాట్లాడారు. సామాజిక భద్రత ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని కోరుకుంటు�
ఇండియా ఎట్ 75 లెక్చర్ సిరీస్లో భాగంగా ప్రజాస్వామ్యం, అభివృద్ధి గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడారు. పాత సిద్ధాంతాలతో ఇండియా విశ్వగురువుగా మారలేదు. లిబరల్ డెమెక్రసీ ప్రజాసక్తిగా మారిందని అన్నారు.
దేశ ద్రవ్యోల్బణంపై రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు
కొన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్నాయని విమర్శించారు. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడాన్ని దేశద్రోహం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయంటూ రఘురాం రాజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో దెబ్బతిన్న రాష్ట్రాలను ఆదుకోవడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు.
Raghuram Rajan: కరోనా మహమ్మారి తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది ప్రజలను.. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనూ కరోనా సంక్షోభం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కేసులు, మరణాలు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న ఇటువంటి పరిస్థితికి కారణం నాయకత్వమే అంటున్నారు నిప�