-
Home » agnipath scheme
agnipath scheme
పది పాసైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్.. నెలకు రూ.30 వేల జీతం.. వెంటనే అప్లై చేసుకోండి
పదవతరగతి పాసైన వారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్ వాయు
అగ్నివీర్ వాయు జాబ్స్ కి అప్లై చేసుకున్నారా? గడువు తేదీ దగ్గరపడుతోంది.. దరఖాస్తు, పూర్తి వివరాలు మీకోసం
Agniveer Vayu Recruitment 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ 2025 నోటిఫికేషన్ను ఇటీవల జారీ చేసిన విషయం తెలిసిందే.
Ravi Kishan Daughter: అగ్నిపథ్ పథకం కింద డిఫెన్స్ ఫోర్స్లో చేరిన బీజేపీ ఎంపీ కుమార్తె ఇషితా శుక్లా
బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా డిఫెన్స్ ఫోర్స్లో భాగమైంది. ఇషితా శుక్లాకు 21ఏళ్లు. ఆమె రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ‘అగ్నివీర్’ పథకం కింద డిఫెన్స్ ఫోర్స్లో భాగమైంది.
Priyanka Gandhi: కేంద్రంలో అధికారంలోకి వస్తే ‘అగ్నిపథ్’ రద్దు చేస్తాం: ప్రియాంకా గాంధీ
బీజేపీ ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తమ హామీ నెరవేరుస్తామన్నారు.
Agnipath scheme: ఆ వివరాలను వెల్లడించలేం.. అగ్నిపథ్ పథకంపై స్పష్టత ఇచ్చిన రక్షణ మంత్రిత్వ శాఖ
అగ్నిపథ్ పథకం గురించిన వివరాలను సమాచార హక్కు (ఆర్టిఐ) కింద పంచుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఈ వివరాలు రహస్యమని వెల్లడిస్తూ పూణేకు చెందిన ఆర్టిఐ కార్యకర్త విహార్ దుర్వే కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇందుకు
Congress: దేశవ్యాప్త నిరసనలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. వచ్చే నెల 5న ఉద్యమం
దేశంలో ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఆగష్టు 5న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
Rahul Gandhi: అగ్నిపథ్ పథకంపై మరోసారి మండిపడ్డ రాహుల్.. మోదీని ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం వల్ల దేశంలోని యువత భవిష్యత్తు తో పాటు దేశ భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ఈ మేరకు రాహుల్ ట్విటర్ ద్వారా ప్రధాని నరేంద్�
Agnipath protest: అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా రైల్వేకు 260 కోట్ల నష్టం
ఆర్మీలో రిక్రూట్ మెంట్కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో ఆందోళన కారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. వీటి విలువ రూ. 259.44 కోట్లని రై�
Secunderabad Riots Subba Rao : ఏపీకి చెందిన వ్యక్తి కావడం వల్లే సుబ్బారావుని బలి చేశారు, లాయర్ సంచలన ఆరోపణలు
అల్లర్లు ఎవరు చేయించారో, అసలు సూత్రధారులు ఎవరో పోలీసులకు తెలుసన్నారు. వారిని వదిలేసి కావాలనే సుబ్బారావుని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.
Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిరసన కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్, మాజీ సైనిక ఉద్యోగి ఆవుల సుబ్బారావును తెలంగాణ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు, అతన్ని అదుపులోకి తీసుకోవడానికి కమిషనర్ టాస్క్ఫోర�