Home » agnipath scheme
Agniveer Vayu Recruitment 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ 2025 నోటిఫికేషన్ను ఇటీవల జారీ చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా డిఫెన్స్ ఫోర్స్లో భాగమైంది. ఇషితా శుక్లాకు 21ఏళ్లు. ఆమె రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ‘అగ్నివీర్’ పథకం కింద డిఫెన్స్ ఫోర్స్లో భాగమైంది.
బీజేపీ ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తమ హామీ నెరవేరుస్తామన్నారు.
అగ్నిపథ్ పథకం గురించిన వివరాలను సమాచార హక్కు (ఆర్టిఐ) కింద పంచుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఈ వివరాలు రహస్యమని వెల్లడిస్తూ పూణేకు చెందిన ఆర్టిఐ కార్యకర్త విహార్ దుర్వే కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇందుకు
దేశంలో ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఆగష్టు 5న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం వల్ల దేశంలోని యువత భవిష్యత్తు తో పాటు దేశ భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ఈ మేరకు రాహుల్ ట్విటర్ ద్వారా ప్రధాని నరేంద్�
ఆర్మీలో రిక్రూట్ మెంట్కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో ఆందోళన కారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. వీటి విలువ రూ. 259.44 కోట్లని రై�
అల్లర్లు ఎవరు చేయించారో, అసలు సూత్రధారులు ఎవరో పోలీసులకు తెలుసన్నారు. వారిని వదిలేసి కావాలనే సుబ్బారావుని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిరసన కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్, మాజీ సైనిక ఉద్యోగి ఆవుల సుబ్బారావును తెలంగాణ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు, అతన్ని అదుపులోకి తీసుకోవడానికి కమిషనర్ టాస్క్ఫోర�
రాతపరీక్ష లేకపోవడంతో విద్యార్థుల నుంచి రావాల్సిన దాదాపు రూ.50కోట్లు ఆగిపోయాయి. దీంతో విద్యార్థుల ద్వారా ఆందోళనలు సృష్టించి ఎలాగైనా కేంద్రం పరీక్ష నిర్వహించేలా చేయాలనుకున్నాడు. అయితే, ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అయ్యాడు సుబ్బారావు.