Home » agri gold victims
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం జగన్ ఆ డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు.
కర్నూలు : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అని అందరికి చెప్పాలని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి
విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించి బాధితులకు సాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. అటాచ్ కాని ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా హైకోర్టులో అఫిడవిట్ వేస్తామంటోంది. నెల ర