agricultural

    అవినీతి @ 40 కోట్లు : ఏసీబీ వలలో మైనింగ్ అధికారి

    February 1, 2019 / 01:27 AM IST

    విశాఖపట్టణం : ఆభరణాలు, ఆస్తులు చూసి..దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఏసీబీ చరిత్రలో మొదటి సారిగా బ్యాంక్‌ లాకర్ల నుంచి కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు అధికారిని అరెస్ట్ చేసి, ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం కోర్టులో ప్రవేశ పెట్టనున�

10TV Telugu News