Home » agricultural
మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు వారి అర్హతను తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు, మహిళా సంఘాలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టింది.
Horticultural Exhibition : వివిధ రకాల పూలు, మొక్కల ప్రదర్శనతో పాటు సేంద్రియ పురుగుమందులు, పేడ, రైతులు పండించిన విత్తనాలు, ఇండోర్ ప్లాంట్లు, కుండీలు తదితర వాటిని విక్రయించే స్టాల్స్ ఉన్నాయని తెలిపారు.
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర, దగ్గరగా నాట్లు వేస్తుంటారు. అధికంగా నత్రజని ఎరువు వాడటంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలం అంతా కమ్ముతుంది.
మానవ ఆరోగ్యం ఫై మరియు పర్యావరణం పై తక్కువ వ్రభావం చూపే కీటక, శిలీంద్రనాశినులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాని వీటిని కూడా. రైతులు సిఫార్పు చేసిన వంటలపై నిర్ధేశించిన మోతాదులో వాడకపోగా ఇతర వంటలపై రెట్టించిన మోతాదులో విచక్షణా రహితంగా వా�
ఆర్క రక్షక్ హైబ్రీడ్ రకం టొమాటో విత్తనం రైతులకు ఓ వరంగా మారింది. ఈ రకం సాగులో ఎకరానికి 25 నుండి 30 గ్రాముల విత్తనం సరిపోతుంది.
రసం పీల్చే పురుగులు, పేను బంక , తెల్లదోమ , మొజాయిక్, రింగ్ స్పాత్ వంటి వైరస్ తెగుళ్ళు కారణంగా బొప్పాయి పంట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగుళ్ళ కారణంగా పంట నాణ్యతతోపాటు, దిగుబడులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.
రాష్ట్రంలో వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలని పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు.
FM Nirmala Sitharaman : అందరూ ఊహించినట్టే జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ�
రాష్ట్రంలో అన్నదాతలందరికీ రైతు బంధు సాయం అందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈమేరకు శనివారం (లై 11, 2020)సీఎం అధికారులను ఆదేశించారు. ఎవరైనా రైతు బంధు రాని రైతులుంటే వెంటనే గుర్తించి ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించినట్లు