-
Home » agricultural
agricultural
ఏపీలోని రైతులకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న కూటమి సర్కార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. రెండు నెలల్లో కంప్లీట్గా..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు శుభవార్త చెప్పింది. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసింది.
ఏపీలో రైతులకు బిగ్ అలర్ట్.. అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా వచ్చేసింది.. మీ పేరు లేకుంటే 13లోపు ఇలా చేయండి.. లేదంటే..
మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు వారి అర్హతను తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళా సంఘాలు, రైతులకు గుడ్న్యూస్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు, మహిళా సంఘాలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టింది.
విశేషంగా ఆకట్టుకున్న.. వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన
Horticultural Exhibition : వివిధ రకాల పూలు, మొక్కల ప్రదర్శనతో పాటు సేంద్రియ పురుగుమందులు, పేడ, రైతులు పండించిన విత్తనాలు, ఇండోర్ ప్లాంట్లు, కుండీలు తదితర వాటిని విక్రయించే స్టాల్స్ ఉన్నాయని తెలిపారు.
వరిలో కాండంతోలుచు పురుగు, సుడిదోమ..నివారణకు ముందస్తుగా చేపట్టాల్సిన సస్యరక్షణ
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర, దగ్గరగా నాట్లు వేస్తుంటారు. అధికంగా నత్రజని ఎరువు వాడటంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలం అంతా కమ్ముతుంది.
Pesticide Residues : పంట ఉత్పత్తుల్లో క్రిమిసంహారక అవశేషాలు తగ్గించటానికి మెళుకువలు !
మానవ ఆరోగ్యం ఫై మరియు పర్యావరణం పై తక్కువ వ్రభావం చూపే కీటక, శిలీంద్రనాశినులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాని వీటిని కూడా. రైతులు సిఫార్పు చేసిన వంటలపై నిర్ధేశించిన మోతాదులో వాడకపోగా ఇతర వంటలపై రెట్టించిన మోతాదులో విచక్షణా రహితంగా వా�
Hybrid Tomato : దిగుడితోపాటు, తెగుళ్ళను తట్టుకునే …ఆర్క రక్షక్ హైబ్రిడ్ టొమాటో
ఆర్క రక్షక్ హైబ్రీడ్ రకం టొమాటో విత్తనం రైతులకు ఓ వరంగా మారింది. ఈ రకం సాగులో ఎకరానికి 25 నుండి 30 గ్రాముల విత్తనం సరిపోతుంది.
Papaya Cultivation : బొప్పాయి సాగులో తెగుళ్ళు, నివారణా చర్యలు
రసం పీల్చే పురుగులు, పేను బంక , తెల్లదోమ , మొజాయిక్, రింగ్ స్పాత్ వంటి వైరస్ తెగుళ్ళు కారణంగా బొప్పాయి పంట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగుళ్ళ కారణంగా పంట నాణ్యతతోపాటు, దిగుబడులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.
Minister Kannababu : వర్షాలు తగ్గగానే పంట నష్టం అంచనా వేయండి-మంత్రి కన్నబాబు
రాష్ట్రంలో వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలని పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం!
FM Nirmala Sitharaman : అందరూ ఊహించినట్టే జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ�