Home » AGRICULTURE LAWS
Modi కంటికి కనిపించని శత్రువు “కరోనావైరస్”పై పోరాడి ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం(ఫిబ్రవరి-10,2021) లోక్సభలో మోడీ మాట్లాడారు. రాష్ట�
Modi Ready to change the laws of agriculture : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని..వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నామని అయినా రైతులు ఆందోళన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు ప్రధాని మోడీ. పార్లమెంట్ సమావేశాలు కొనసాగ�
Punjab నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి. పార్లమెంట్లో విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు విదేశీ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి
Bharatiya Kisan రిపబ్లిక్ డే రోజున చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో రైతు సంఘాలు శనివారం(ఫిబ్రవరి-6,2021)చేపట్టనున్న’చక్కా జామ్’పై అందరి దృష్టి నెలకొంది.’చక్కా జామ్’ పేరుతో నిర్వహించే దేశవ్యాప్త రహదారుల దిగ్బంధం
Rahul Gandhi నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ మేరక�
Farmer Protests నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021) ముంబైలోని ఆజాద్ మైదానంలో నిర్వహిస్తున్న సభకు రైతులు పోటెత్తారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి సభకు రైతులు భారీగా తరలివచ్చారు. మహ
Janhvi Kapoor Shooting : ప్రముఖ నిర్మాత బోని కపూర్, దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. వైవిధ్య పాత్రలు చేసేందుకు ఈమె ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ జాన్వీ గుడ్ లఖ్ జెర్రీ అనే చిత్రంలో నటిస్తోం�
arrogant govt in power నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు ఆరో వారానికి చేరుకున్న సమయంలో ఇవాళ(జనవరి-3,2021)కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల కష్టాలను పట్టిం�
FARMERS PROTESTS నూతన వసాయ చట్టాలపై జనవరి 4న చర్చల సందర్భంగా.. తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కేంద్రానికి హెచ్చరించారు రైతులు. రైతు సంఘాలు-ప్రభుత్వం మధ్య జనవరి 4న జరగనున్న సమావేశంలో పురోగతి లేకుంటే..జనవరి
Talks With Farmers రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆరో దఫా జరిపిన చర్చలు మగిశాయి. ఐదు గంటలపాటు సాగిన చర్చలు ఎటూ తేలకుండానే అసంపూర్తిగా ముగిశాయి. దీంతో అపరిష్కృత అంశాలపై జనవరి 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లు