-
Home » Agriculture Minister
Agriculture Minister
Leader Of Thieves: తనకు తాను దొంగలకు లీడర్నని చెప్పుకున్న మంత్రి
ఈ మధ్యే నేను జముయి, ముంగర్ జిల్లాల్లో పర్యటించాను. వర్షాపాతం అతి తక్కువ నమోదు కావడం వల్ల ఆ జిల్లాల్లో దారుణమైన కరువు ఉంది. 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు ఇప్పుడు బిహార్ లో ఉంది. కానీ అధికారిక లెక్కల్లో మాత్రం వ్యవసాయం బాగా కొనసాగుతున్నట్లు పేర్క
Ministry of Agriculture: యాసంగి సీజన్లో వరి వేయొద్దు.. ప్రభుత్వం కొనలేదు -వ్యవసాయ మంత్రి
యాసంగి వరి పంట విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి.
మాట మార్చిన మంత్రి.. మాట్లాడింది వేరు, మీడియా ప్రచారం చేసింది వేరంట
Haryana Agriculture Minister JP Dalal : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలపై నేతలు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ చేసిన పరుష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో…తన మాటలను మీడియా వక్రీకరించిదంటూ..చ
సాగు చట్టాలపై పవార్-తోమర్ మధ్య ట్వీట్ వార్
farm laws ఎన్సీపీ అధినే శరద్ పవార్-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వ్యవసాయ చట్టాలపై తాను చేసిన ట్వీట్లను విమర్శించిన తోమర్ వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ శరద్ పవార్ మళ్లీ ట్వీట్ చేశారు. వ్యవసాయ బిల్లుపై సర
సాగు చట్టాలపై 11వ రౌండ్ చర్చల్లో కూడా వీడని ప్రతిష్ఠంభణ
farmers నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నేటి చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అయితే మరోదఫా చర్చలు ఎప్పుడనే విషయంపై స్పష్టత రాలేదు. రైతుల నిర్ణయం చె
సుప్రీం “స్టే”తో చట్టాల రద్దు అనే ప్రశ్నకి తెరపడింది
Agri minister to farmers నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టేతో చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారని తోమర్ తెలిపారు. చట్టాలక�
రైతులతో చర్చలకు కొద్దిగంటల ముందు వ్యవసాయ మంత్రి కీలక వ్యాఖ్యలు
Agriculture Minister’s BIG remark దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులతో గురువారం(డిసెంబర్-3,2020)మరోసారి చర్చలు జరుపనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్
కరోనాతో కన్ను మూసిన మంత్రి దొరైక్కన్ను
Minister Doraikkannu passes away : కరోనా వైరస్ సోకి తమిళనాడుకు చెందిన మంత్రి కన్నుమూశారు. వ్యవసాయ శాఖ మంత్రి దొరైక్కన్ను(72) శ్వాసకోస ఇబ్బందులతో ఆక్టోబర్ 13 చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కర