Home » Agriculture Practices
మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మరికొన్ని చోట్ల విత్�
సమగ్ర వ్యవసాయంలో ఇంటికి కావాల్సిన తిండి గింజలతో పాటు , పశువులకు , మేకలకు , కోళ్ళకు మేత సమృద్ధిగా లభిస్తుంది. అంతే కాకుండా అనుబంధరంగాలనుండి అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ నమూనను చూసిన రైతులు తమ వ్యవసాయ భూముల్లో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు.