Home » agrigold
అగ్రి గోల్డ్, అక్షయ గోల్డ్ కేసులలో ఏపీ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదాలను ఏలూరు లోని జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను హై కోర్టు ఏలూరు క
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల దరఖాస్తు నమోదు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చంది.
అధిక వడ్డీలు, ఆకర్షణీయ పథకాల పేరిట ప్రజల నుంచి భారీగా దండుకుని మోసాలకు పాల్పడిన పలు సంస్థల ఆస్తులను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా దాని అనుబంధ సంస్థలు, హీరా గ్రూపు కంపెనీలు, సోనాల్ భూమి నిర్మాణ అండ
విజయనగరం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. టీడీపీ, వైసీపీలకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలతో
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆయన విగత జీవిగా కనిపించారు. దీంతో అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించ
అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాదరావు హఠాత్తుగా చనిపోయారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కౌంటర్ నుంచి సోమవారం(ఏప్రిల్-1,2019)బయటకు వస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు నీళ్లు తాగించి, దగ్గర్�