Home » AgriGold case
తెలంగాణ హైకోర్టులో సోమవారం (నవంబర్ 9, 2020) అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే అభ్యంతరం లేదన�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసు కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్….7వందల కోట్ల బినామీ ఆస్తులు కలిగి ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో బాధితులు అఫిడవిట్ దాఖలు చేయడంతో
విజయవాడ : అగ్రీగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. 10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. డిపాజిట్లు చెల్లించేందుకు రూ. 250 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 10వేల