Home » Agrigold victims
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల దరఖాస్తు నమోదు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చంది.
స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు
అగ్రిగోల్డ్ బాధితులకు తాము అండగా ఉంటామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. వీరిని ఏ మాత్రం పట్టించుకోకుండా..ప్రభుత్వ పెద్దలు దురాశకు లోనై..అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చూశారని తెలిపారు. 2019, నవంబర్ 07వ తేదీ గుర�
ఐదేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ డిపాజిట్ డబ్బులు ఎట్టకేలకు అందబోతున్నాయి. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సభలో ఇవాళ(నవంబర్ 7వ తేదీ) ముఖ్యమంత్రి వైఎ
ఎంతోకాలంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురుచూస్తున్న డబ్బులు ఎట్టకేలకు అందబోతున్నాయి. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందబోతున్నాయి. గుంటూరు పోలీస్ పెరేడ్ �
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్, రైతు భరోసాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.