Home » Ahimsa Movie
డైరెక్టర్ తేజ ఇటీవల ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో థియేటర్స్ లో పాప్కార్న్ రేటు గురించి మాట్లాడారు. సినిమా పాప్కార్న్ రేట్ల వల్లే చనిపోతుంది, సినిమా టికెట్ కంటే పాప్కార్న్ రేటే ఎక్కువ ఉంటుందని పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి పాప్కార్న్ �
డైరెక్టర్ తేజ చాలా వరకు కొత్తవాళ్ళతోనే సినిమాలు తీస్తాడు. అయితే తన సినిమాల్లో నటించేవాళ్ళు సరిగ్గా నటించకపోయినా, తేజ మాట వినకపోయినా కొడతాడని, తిడతాడని టాక్ ఉంది.
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో రాబోతున్న సినిమా అహింస. జూన్ 2న ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో నిర్వహించారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ తేజ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు రాకముందు తన లైఫ్ గురించి చెప్పాడు. ముక్కుసూటిగా మాట్లాడే తేజ లైఫ్ వెనక ఇంత విషాదం ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అహింస’ ఏప్రిల్ 7న రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడగా, ఇప్పుడు సరికొత్త రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
టాలీవుడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అహింస’ అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ�
గతంలో వదిలిన అహింస గ్లింప్స్ రా, రస్టిక్ గా ఉండి సినిమాపై అంచనాలు నెలకొల్పింది. కానీ టీజర్ చూసిన తర్వాత తేజ గత సినిమాలు జయం, నిజం, నీకు నాకు లాంటి పలు సినిమాల ఫ్లేవర్..........
తేజ మాట్లాడుతూ.. ''మల్టీప్లెక్స్ లు సినీ పరిశ్రమని నాశనం చేస్తున్నాయి. ప్రేక్షకులని దోపిడీ చేస్తున్నాయి. అన్ని మల్టీప్లెక్స్ వాళ్ళు ఒక ముఠాలాగా ఏర్పడి.................
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకైన అభిరామ్ దగ్గుబాటి త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు తేజ డైరెక్షన్లో ఈ సినిమాను ప్రారంభించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి�