Home » Ahmedabad
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం అహ్మదాబాద్లోని ఇస్కాన్ వంతెనపై అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొనడంతో పోలీసు కానిస్టేబుల్తో సహా 9 మంది దుర్మరణం పాలయ్యారు.....
ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
"జీవితం మరియు మరణం యొక్క అనుభూతిని"అందించే రెస్టారెంట్. శ్మశానంలో ఉంటుంది.సమాధుల మధ్యలో కూర్చుని తినటం, తాగటం ఓ వింత అనుభూతిని కలిగించే వినూత్న రెస్టారెంట్ మన భారత్ లోనే..
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కూడా హంగామా చేయడం గమనార్హం.
రైళ్లలో, బస్సుల్లో బీడీలు కాల్చేవాడట. ఆ అలవాటునే విమానంలోనూ కంటిన్యూ చేశాడు. ఇంకేముంది విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు. మొదటిసారి ఫ్లైట్ ఎక్కానని మొర పెట్టుకున్నా కుదరలేదు. పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.
2021లో కరోనా సెకండ్ వేవ్ లో 30 ఏళ్ల వ్యక్తి కమలేష్ కు కరోనా వైరస్ సోకింది. అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఊహించని వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని చూసిన కొందరు అభిమానులు జై శ్రీరామ్ అంటూ అరిచారు.
నరేంద్రమోదీ ఫొటోతో తయారు చేసిన ఒక ఫొటో ఫ్రేంని మోదీకి ఇచ్చారు జయ్ షా. అది కూడా నరేంద్రమోదీ స్టేడియంలో నరేంద్రమోదీకి ఆయన ప్రతిమతోనే బహుమతి ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ ఫొటో మీద విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఫొటోను షేర్ చే
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉద్యోగుల క్రికెట్ టోర్నీ జరుగుతుంది. శనివారం రాజ్కోట్ - సూరత్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సురేంద్రనగర్ జిల్లా పంచాయతీకి చెందిన జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోడ్ పాల్గొన్నారు. రాథోడ�
ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలలో ఇదీ ఒకటి.